IPL 2020: దుబాయ్ చేరుకున్న ఐపిఎల్ బ్లాస్టింగ్ ప్లేయర్ క్రిస్ గేల్

Fri, 28 Aug 2020-5:32 pm,

కరోనావైరస్ బారిన పడ్డ ఉసేన్ బోల్ట్ పుట్టిన రోజు పార్టీకి అటెండ్ అయిన క్రిస్ గేల్ కరోనాపరిక్షల్లో పాస్ అయ్యాడు. అంటే నెగెటీవ్ వచ్చింది అని తెలిపాడు.

ఐపిఎల్ ఆడేందుకు ఫ్లైట్ ఎక్కిన క్రిస్ గేల్ దానికి సంబంధించి ఫ్లైట్ జర్నీ ఫోటోలు షేర్ చేశాడు.

  క్రిస్ గేల్ చాలా కాలం నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. చివరి సారిగా జనవరీలో క్రికెట్ ఆడాడు క్రిస్ గేల్. సిపీఎల్ నుంచి అనివార్య కారణాల వల్ల దూరం అయ్యాడు.

ఈ లోటు మొత్తాన్ని ఐపిఎల్ లో బాగా ఆడి ఆ లోటును పూర్తి చేయాలి అని అనుకుంటున్నాడు క్రిస్.

 

ఐపిఎల్ రారాజు క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగనున్నాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link